దేశంలో మరో 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వార అదనంగా 15,700 మెడికల్ సీట్లు పెరగనున్నన్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. కొత్త వైద్య కాలేజీలను రానున్న విద్యా సంవత్సరం నుండే ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 529 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zju01r
75 నూతన మెడికల్ కాలేజీలు : కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
Related Posts:
రైళ్లలో నీటి కష్టాలకు చెక్.. అందుబాటులోకి క్విక్ వాటరింగ్ ప్రాజెక్ట్..రైళ్లలో తరుచూ ప్రయాణించేవారికి ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణంలో నీటి కష్టాలు ఎదురయ్యే ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీళ్లు లేకపోవడం ప్రయాణికుల ఆంద… Read More
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ఏడు రాష్ట్రాల్లో 59 లోక్సభ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్… Read More
ప్రేమ పెళ్లికి 'నో' చెప్పిన పెద్దలు.. నవదంపతులపై దాడిఅవనిగడ్డ : ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు. మనసులు కలవడంతో ప్రేమికులయ్యారు. ఇక పెళ్లి చేసుకుని హాయిగా కలిసుందామని డిసైడయ్యారు. కానీ వాళ్ల ప్రేమకు పెద్దలు ఒప్… Read More
నేడే ఆరో విడత పోలింగ్.. బరిలో ప్రముఖులు.. అక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం..!ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాడు ఆరో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబంధించి 59 … Read More
పాక్ స్టార్ హోటల్లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యంగ్వదార్ (పాకిస్తాన్): పాకిస్తాన్లోని ఓ స్టార్హోటల్లోకి చొరబడి దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదేశ భద్రతాదళాలు మట్టుబెట్టాయి. గ్వదార్లో ఉన్న ఈ ఫ… Read More
0 comments:
Post a Comment