Wednesday, August 28, 2019

3 వారాల్లో... 10 మంది పాకిస్థాన్ కమాండోలను హతమార్చిన ఇండియన్ ఆర్మీ

ఆర్టికల్ 370 రద్దు నుండి నేటి వరకు మొత్తం పదిమంది పాకిస్థాన్ కమాండోలను హతం చేసినట్టు సమాచారం. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్‌ సైన్యం సహకారంతో భారత్‌కి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పలు సార్లు కాల్పులు జరిగాయి. ఈనేపథ్యంలోనే ఆగస్టు 5 నుండి నేటి వరకు పదిమంది పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32eOc1v

Related Posts:

0 comments:

Post a Comment