ఏపీ రాజకీయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి,కామినేని శ్రీనివాసులు పార్క్ హయత్ హోటల్ వేదికగా రహస్య భేటీ కావడం, ఇక ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రాజకీయ దుమారం కొనసాగుతోంది. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ నెల 13వ తేదీన రహస్యంగా సమావేశమైన వీరు ముగ్గురూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YU93XC
Tuesday, June 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment