బెంగళూరు: రాజకీయ నాయకుల పేరుతో వందల కోట్ల రూపాయలు మోసం (చీటింగ్) చేశారని నమోదైన కేసులో అరెస్టు అయిన యువరాజ్ దగ్గర భారీ మొత్తంలో నగదు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి, మాజీ ముఖ్యమంత్రి భార్య రాధిక కుమారస్వామి సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరైనారు. విచారణ పూర్తి అయిన తరువాత నటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L4X7zK
Radhika: పోలీసుల ముందు మాజీ సీఎం భార్య, నేనుపారిపోలేదు, పారిపోను, మాటమీద నిలబడుతా, తెలుసా !
Related Posts:
అమెరికాలో ఆగం కథ.. లాక్ డౌన్ ఎత్తివేతపై రగడ.. అసలేం జరుగుతోంది..అమెరికాలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడి నిర్ణయాలను స్వాగతించే గవర్నర్లు కొందరైతే.. ధిక్కరించేవాళ్లు మరికొందరు. దీంతో దేశవ్యాప్తంగా లా… Read More
రంజాన్ పర్వదినం జరుపుకొవచ్చు..! పాకిస్తాన్ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!!ఇస్తామాబాద్/ హైదరాబాద్ : ఓ పక్క కరోనా మహమ్మారి కబళించి వేస్తోందని సభ్యదేశాలు లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంటే పాకిస్థాన్ మాత్రం తమ రూటు … Read More
కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతిచ్చారో తెలుసా..?ఏప్రిల్ నెలకు సంబంధించి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల… Read More
బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ తర్వాత కొత్త మందు బంతిపూలా? రోజాపై అనిత వ్యంగ్యంనగరి ఎమ్మెల్యే రోజా తాజాగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్నఆరోపణలు ఎదుర్కొంటున్నారు . ఇక చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై సర్వత్ర విమర్శ… Read More
జగన్ అలా- వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా - ఫిర్యాదులు మాత్రం కామన్...ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసుల సంఖ్య 700 దాటిపోయింది. కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టి… Read More
0 comments:
Post a Comment