Saturday, June 27, 2020

వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ విచారణ ఏమైంది, ప్రధానికి లేఖ రాయండి జగన్‌: వర్ల రామయ్య

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాకు సంబంధించిన చిన్న కేసులకు ప్రాధాన్యం ఇస్తారని.. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును మాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. చిల్లర మల్లర కేసులను పట్టించుకొని.. ప్రయారిటీ కేసులను గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకాను సీబీఐ విచారణకు ఆదేశించిన దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zh9ZWi

Related Posts:

0 comments:

Post a Comment