Saturday, March 9, 2019

వైసీపిలోకి వ‌ల‌స‌లు..! జ‌న సంద్రంగా మారిన లోట‌స్ పాండ్..!!

హైద‌రాబాద్ : ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికల ప్ర‌వాహం కూడా జోరందుకుంది. వైసీపి అధినేత‌ వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EXT1TQ

Related Posts:

0 comments:

Post a Comment