Thursday, December 24, 2020

కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఏపీ సర్కార్‌ ప్రకటన- పుకార్లు నమ్మొద్దు- వాస్తవమిదే...

ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భారత్‌లోనూ కరోనా ప్రభావం భారీగా తగ్గింది. శీతాకాలంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉంటుందని భావించినా అలాంటి సమస్యేదీ లేదని తేలిపోయింది. కానీ తాజాగా యూకేలో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్‌పై మాత్రం జనంలో భయాందోళనలు నెలకొంటున్నాయి. వన్ ఇండియా స్పెషల్ పేజ్:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nO91vV

0 comments:

Post a Comment