ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భారత్లోనూ కరోనా ప్రభావం భారీగా తగ్గింది. శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని భావించినా అలాంటి సమస్యేదీ లేదని తేలిపోయింది. కానీ తాజాగా యూకేలో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్పై మాత్రం జనంలో భయాందోళనలు నెలకొంటున్నాయి. వన్ ఇండియా స్పెషల్ పేజ్:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nO91vV
కరోనా కొత్త స్ట్రెయిన్పై ఏపీ సర్కార్ ప్రకటన- పుకార్లు నమ్మొద్దు- వాస్తవమిదే...
Related Posts:
మమ్మీ, డాడీ ఎలా ఉన్నారు, నేను బాగానే ఉన్నా.. టెకీ ప్రశాంత్ వీడియోకొన్ని సందర్భాల్లో జరిగే ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అవును నిజమే, ఏపీకి చెందిన ప్రశాంత్ తన ప్రియురాలిని కలిసేందుకు బయల్దేరారు. విధి విచిత్రమో ఏమో గ… Read More
100 జన్మలు ఎత్తాలి: శరద్ పవార్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనుకొ… Read More
పార్లమెంట్ భవనం వద్ద ప్రత్యక్షమైన ఇస్రో ఛైర్మన్ కే శివన్: అజిత్ ధోవల్ తో కలిసి.. !న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా సుపరిచితుడైన భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం పార్లమెంట్ భవనం వద్ద … Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, కార్మికులకు మరో ఎదురు దెబ్బ... ప్రైవేట్ రూట్లపై కోర్టు కీలక వ్యాఖ్యలుఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే కార్మిక సంఘాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూట్లను ప్రైవేట్పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించి… Read More
డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!చెన్నై: కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చెయ్యాలని ఒత్తిడి చేశారని నమోదైన కేసులో అరెస్టు అయిన లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవ… Read More
0 comments:
Post a Comment