అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తలెత్తిన తాజా గొడవలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nOj6sz
Thursday, December 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment