సమాఖ్య విధానం కొనసాగుతున్న మన దేశంలో తొలిసారిగా కేంద్రం తీరుపై రాష్ట్రాలు ఒక్కొక్కటిగా గళం విప్పుతున్నాయి. కరోనా సాయం విషయంలో మొదలైన ఈ పోరు వ్యాక్సిన్లకు వచ్చి ఇప్పుడు ఏకంగా అధికార వర్గాల్ని టార్గెట్ చేసే వరకూ వెళ్లింది. దీంతో కేంద్రం తీరుపై మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు సీఎంలు లేఖలు రాయడం కలకలం రేపుతోంది. కేరళ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fHmwvF
Tuesday, June 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment