Thursday, June 4, 2020

వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా ఎలా వస్తోంది?: కేసీఆర్ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న

హైదరాబాద్: తెలంగాణలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రిలో పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి బారినపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా హాట్ స్పాట్‌గా ఢిల్లీ ఎయిమ్స్: వైద్యులు, నర్సులతోపాటు 480కి సోకిన మహమ్మారి కరోనావైరస్ వ్యాధి బారినపడిన రోగులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XZr1I3

Related Posts:

0 comments:

Post a Comment