Saturday, September 14, 2019

మహిళకు చేతబడి చెయ్యడానికి వెళ్లారు, వశీకరణకు రూ. 70 వేలు, దుమ్ములేపేశారు !

బెంగళూరు: మహిళను వశీకరణ (చేతబడి) చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరు తాలుకా ఉచ్చంగిపుర గ్రామంలో జరిగింది. గ్రామస్తుల చేతిలో తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు చికిత్స చేయించి విచారణ చేస్తున్నారు. మహిళను వశీకరణ చెయ్యడానికి రూ. 70 వేలకు ఒప్పందం చేసుకున్నారని విచారణలో వెలుగు చూసింది. ఢిల్లీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34NTvan

0 comments:

Post a Comment