బెంగళూరు: మహిళను వశీకరణ (చేతబడి) చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరు తాలుకా ఉచ్చంగిపుర గ్రామంలో జరిగింది. గ్రామస్తుల చేతిలో తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు చికిత్స చేయించి విచారణ చేస్తున్నారు. మహిళను వశీకరణ చెయ్యడానికి రూ. 70 వేలకు ఒప్పందం చేసుకున్నారని విచారణలో వెలుగు చూసింది. ఢిల్లీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34NTvan
మహిళకు చేతబడి చెయ్యడానికి వెళ్లారు, వశీకరణకు రూ. 70 వేలు, దుమ్ములేపేశారు !
Related Posts:
గిరిజనులకు కేసీఆర్ ఆ హామీ ఇవ్వగలరా.?సాగర్ సభలో సీఎం ఎలాంటి భరోసా ఇస్తారన్న బండి సంజయ్.!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుదవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా భారత… Read More
ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య: దోషికి ఉరిశిక్ష విధించిన సైబరాబాద్ కోర్టుహైదరాబాద్: నగర శివారు నార్సింగి పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. 2017 నాటి ఈ కేసుల… Read More
వైఎస్ షర్మిల: జగన్ బాణం కాదు కేసీఆర్ బాణం, రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలువైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఒక్కొ నేత స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణ చేస్తున్నారు. కానీ షర… Read More
వైఎస్సార్ రాజకీయ వారసత్వం , జగన్ లానే స్వతంత్ర వ్యక్తిత్వం.. రాజకీయ బరిలో వైఎస్ షర్మిల బలాలివే !!వైఎస్సార్ బిడ్డ గా , జగనన్న వదిలిన బాణంగా, వైయస్ షర్మిల ప్రజలకు సుపరిచితం . ఇప్పుడు సొంత పార్టీ పెట్టాలని రాజకీయ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో క… Read More
షర్మిల ఎంట్రీ -మధ్యంతర ఎన్నికలు -కేవీపీ ద్వారా కేసీఆర్ ప్లాన్ -చంద్రబాబులా కేటీఆర్: బీజేపీదివంగత వైఎససార్ తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోందన్న వార్త తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమై… Read More
0 comments:
Post a Comment