ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'నాడు-నేడు' కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో 'నాడు-నేడు' కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లోనూ అమలుచేయాలని తాజాగా జగన్ నిర్ణయించారు.దాదాపు 24 వేల అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి.. భవనాలు,మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eOlNFF
జగన్ మరో కీలక నిర్ణయం.. గ్రేట్ ప్లాన్.. అదే జరిగితే ఏపీకి మహర్దశే..
Related Posts:
అయ్యన్న సాక్షిగా..టీడీపీపై నాగబాబు సెటైర్లు: సభకు అడ్డంకులకు ప్రయత్నం: భద్రత విషయంలోనూ..!ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన విశాఖలో పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. పవన్ తో కలిసి మార్చ్ లో పాల్గొనాలని భావించిన మెగా బ్రదర్ … Read More
చంద్రబాబు సన్నిహితులంటూ రూ. 5కోట్ల వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనమడు అరెస్ట్విశాఖపట్నం: చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానన… Read More
నదిలో పడ్డ బస్సు 8 మంది మృతి.. 4గురు గల్లంతుకాట్మండు : నేపాల్ రాజధాని కాఠ్మండులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డోల్ఖాలోని దౌరాలి నుండి రాజధాని కాఠ్మండు వెలుతున్న బస్సు నదిలో పడింది. కాగా ఈ సంఘటనల… Read More
ప్రియాంక ఫోన్ హ్యాక్, దీదీ, ప్రఫుల్ పటేల్ కూడా..కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. వాట్సాప్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేశారని పేర్కొన్నారు. ప్రియాంకతోపాటు పశ్చిమబెం… Read More
ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా.. నో టెన్షన్.. జీహెచ్ఎంసీ సిబ్బంది వస్తున్నారుగా..!హైదరాబాద్ : ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా? నిరుపయోగంగా పడి ఉన్న ఐటమ్స్ బయట పడేయటానికి ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏమీ లేదంటున్న… Read More
0 comments:
Post a Comment