కశ్మీర్ అంబాసిడర్గా ప్రపంచమంతా పర్యటిస్తానని మరోసారి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గోన్నారు. ప్రపంచ దేశాలకు మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో వివరిస్తానని అన్నారు. దీంతో పాటు కశ్మీర్ అంతర్జాతీయ సమస్యగా ఆయన అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రతి శుక్రవారం కశ్మీర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32FUlno
Friday, September 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment