విశాఖపట్నం/అమరావతి: తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం ఖండించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పైన నిప్పులు చెరిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీ సత్తా చాటుతామన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా కేంద్రంలో బీజేపీని ఏం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Cy1YB0
'పవన్ కళ్యాణ్ గాలి కూడా మారింది, అందుకే చంద్రబాబు పాలిష్, ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు'
Related Posts:
ఛీ..ఛీ.. వీడు మొగుడేనా: సీసీ కెమెరాలు ఎక్కడ ఫిక్స్ చేశాడంటే...!ఒకప్పుడు ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే నిందితులను గుర్తించి పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. సాంకేతికత పెరిగిన తర్వాత ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా... ఇట్టే ప… Read More
అభద్రతలో యూపీ ప్రభుత్వం.. అందుకే ప్రియాంకను అరెస్ట్ చేశారన్న రాహుల్కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకోవడంపై ఆమె సోదరుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. యోగి ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగ… Read More
ప్లాస్టిక్ ఇస్తే ఒక పూట భోజనం పెడతాం... ఎక్కడో తెలుసా...?రాజస్థాన్లో క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేందుకు రాజస్థాన్లోని అంబికాపూర్ నగర పాలక సంస్థ వినుత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహ… Read More
కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో బాల నటుడి మృతిరాయ్పూర్ : రోడ్డు ప్రమాదంలో బాలనటుడు శివ్లేఖ్ సింగ్ (14) మృతిచెందారు. తల్లిదండ్రులతో కారులో వెళ్తుండగా మృత్యువు కబళించింది. అతని తల్లిదండ్రులు, మరొక… Read More
పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు.. 100దాటిన మృతులుభారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. వరదల కారణంగా జనం తీవ్ర అవస్థలు ప… Read More
0 comments:
Post a Comment