బెంగళూరు: కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో 25 ప్రయాణీకులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. ఒకరు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎనిమిది మృతదేహాలను బయటకు తీశారు. రెస్క్యూ సిబ్బంది పదిహేడు మందిని కాపాడింది. వీరంతా ఓ జాతరకు హాజరై తిరిగి వస్తుండగా ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RIGaNi
ఘోర పడవ ప్రమాదం, 8 మంది మృతి: 17 మందిని కాపాడిన రెస్క్యూ టీం
Related Posts:
తీరు మారని చైనా: సైబర్ అటాక్: 21 శతాబ్దంలో అతి పెద్ద సవాల్: నిప్పులు చెరిగిన అమెరికావాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనా వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. చైనా అనుసరిస్తోన్న విధానాల పట్ల అగ్రరాజ్యం అమెరికా తీవ్ర అసహనాన్ని, ఆగ్రహావేశాలన… Read More
Nilam Sawhneyకి బంపర్ ఆఫర్: కేబినెట్ ర్యాంక్: కీలక బాధ్యతలు..కేంద్రంతో సంప్రదింపులు జరిపేలాఅమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ అడ్వైజర్గా నియమితులై… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు -రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం -రెండు చోట్లా గులాబీ సత్తాతెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. ప్రక్రియలో సంక్లిష్టత కారణంగా కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగ… Read More
Tamil Nadu Assembly Election 2021: కమల్ హాసన్ సీఎం అవ్వటం ఖాయం - రాధికా శరత్ కుమార్తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒకరిని మించి ఒకరు హామీలతో తమిళ రాజకీయాన్ని హోరెత్తిస్తున్నారు. తమిళ ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలతో ఎన్నికల … Read More
చంద్రబాబు సోదరి ఇంటికీ పోలీసులు- సోదాలకు యత్నం- పొరబాటంటూ వివరణఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న తరుణంలో ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మే… Read More
0 comments:
Post a Comment