Monday, March 4, 2019

ఆ కూతకు 50 ఏళ్లు.. నిర్విరామంగా సేవలు.. శభాష్ రాజధాని

కోల్‌కతా : భారతీయ రైల్వేకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్ హాఫ్ సెంచరీ కొట్టింది. 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టింది. 1969లో తొలిసారిగా కూతపెట్టి నిర్విరామంగా ప్రయాణీకులకు సేవలందిస్తోంది. ఆ క్రమంలో ఆదివారం నాడు 50వ ఏట ప్రవేశించి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంది. 1969, మార్చి 3వ తేదీన కోల్‌కతా-న్యూఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hc4d0R

Related Posts:

0 comments:

Post a Comment