హైదరాబాద్ : కానిస్టేబుళ్ల కళ్లతో ఆనందం తొనికిసలాడింది. జీతం పెరగడమే కాకుండా ప్రతినెల ఒకటో తేదీన జీతం అందుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పింది. పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహించే హోంగార్డుల గౌరవ వేతనం 22 వేల రూపాయలకు పెరిగింది. ఇక నుంచి కానిస్టేబుళ్లతో సమానంగానే ప్రతీనెల ఒకటో తేదీనే హోంగార్డులకు వేతనాలు అందుతాయి. ఏప్రిల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vBpcDh
హోంగార్డుల కళ్లల్లో ఆనందం నింపిన ప్రభుత్వం..! 1న కానిస్టేబుళ్లతో పాటే జీతాలు..!!
Related Posts:
సీఎం జగన్వి తుగ్లక్ నిర్ణయాలు... రాజధాని ప్రకటనపై చంద్రబాబు నిప్పులుఅసెంబ్లీ రాజధాని నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ చర్యలను ఆయన తుగ్లక్ చర్యలుగా … Read More
అత్యాచార బాధితురాలికి పరామర్శ: చంద్రబాబు డిమాండ్స్.. హోంమంత్రి సాయంఅమరావతి: గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను, ఆమె కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. గుంటూరు ఆస్పత్రి… Read More
హీరోయిన్ పాయల్ రోహత్గీకి బెయిల్.. రెండు రోజుల పోలీస్ కస్టడీ తర్వాత ఊరటనటి పాయల్ రోహత్గీకి ఊరట లభించింది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆమె గత రెండు రోజులుగా రాజస్థాన్ పోలీసుల … Read More
మెట్రోలో ఉద్యోగాలు: జూనియర్ ఇంజినీర్లతో పాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టేషన్ కంట్రోలర్, ట్రైన్ ఆపరేటర్,… Read More
ఏపీకి 3 రాజధానులు..వికేంద్రీకరణ తప్పదు: అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాలి: సభలో సీఎం జగన్ సంచలనంఏపీ రాజధాని పైన తన అభిప్రాయం ఏంటో ముఖ్యమంత్రి జగన్ సభలో స్పష్టం చేసారు. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే సందేహాల నడుమ ఏపీలో మూడు రా… Read More
0 comments:
Post a Comment