ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను చైనా వెనకేసుకురావడం తగదని వారు అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సమాఖ్యలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ను వెనకేసుకురావడం.. ఇప్పటికే భారత్ పదేపదే తప్పుబట్టడం జరుగుతోంది. ఈ మధ్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IvuvgE
షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లు
Related Posts:
HPCLలో పలు పోస్టుల భర్తీకి 2019 నోటిఫికేషన్ విడుదలహిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రాజెక్టు ఇంజినీర్, రిఫైనరీ ఇంజినీర్ పోస్టు… Read More
కేసులేమో పెద్దవి.. కోర్టు హాల్ చిన్నది... బోనులో చిదంబరం ఆశ్చర్యంసీబీఐ అంటే పేరుకే పవర్ ఫుల్, దాని వసతులు చూస్తే చాలా నిల్, ఇదే విషయం ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి అర్థమయింది. ఢీల్లీలోని రౌజ్ ఎవెన్యూలోని కో… Read More
వైరల్ : ఈ వీడియో చూస్తే తేనెపై విరక్తి కలగడం ఖాయంనాగాలాండ్ : తేనె అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తేనెలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తేనెను తాగుతారు. అయితే కేంద్రమంత… Read More
భార్యపై కోపం.. నాలుక ఖతం.. ఓ భర్త చేసిన పనికి..!అమ్రాబాద్ : కుటుంబం అన్నాక గొడవలు, తగాదాలు సహజం. ఇక భార్యాభర్తలంటే అవి కాస్తా ఎక్కువని చెప్పొచ్చు. ఒకే దగ్గర ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదో విషయంలో తగవు… Read More
Big Breaking: చిదంబరంకు షాక్: 5రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పచెబుతూ కోర్టు ఆదేశంఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ నేడు సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది… Read More
0 comments:
Post a Comment