తెలంగాణ రాష్ట్రంలో మరో ఓటుకు నోటు వ్యవహారం తెరమీదకు రాబోతుందా? ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కి టెన్షన్ పుట్టించబోతున్నాయా ? ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం ఎవరు ఎవరిని ప్రలోభాలకు గురి చేయబోతున్నారు? అన్న ప్రశ్నలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఓటుకు నోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U54yGh
కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్.. ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందా ?
Related Posts:
పశ్చిమ బెంగాల్ పరిణామాలపై బాబు స్పందన..! పార్లమెంట్ లో ప్రస్థావించాలని ఎంపీలకు ఆదేశాలు..!!అమరావతి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏపి సీయం చంద్రబాబు నాయుడు బాసటగా నిలుస్తున్నారు. బీజేపియేతర రాష్ట్రాలపై మోదీ కక్ష్యపూర… Read More
ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి … Read More
స్వీట్ రివెంజ్..! పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని దారి మూసేసిన ఘనుడు..! నో వే..!!మహబూబాద్/ హైదరాబాద్ : దేశం లో జరిగే అన్ని ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. ఇగో, ప్రెస్టేజ్, పెత్తనం, అజమాయిషీ, ఆదిపత్యం, మాట… Read More
మమత రూపంలో కొత్త సీబీఐ డైరెక్టర్ రిషి శుక్లాకు తొలి సవాలుఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు తీసుకోగానే ఆయ… Read More
ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున… Read More
0 comments:
Post a Comment