Thursday, April 4, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న‌లో భాగంగా కుర‌బ‌ల‌కోట‌..బి.కొత్త‌కోట మండ‌లాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి 2009 లో టిడిపి నుండి గెలిచిన ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ల‌క్ష్మీ దేవ‌మ్మ కుమారుడు. ఆ మె రెండు సార్లు ఇక్క‌డి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్ర‌వీ ణ్ కుమార్ తండ్రి ఉమామ‌హేశ్వ‌ర రెడ్డి సైతం గ‌తంలో ఎమ్మె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FMiVZZ

Related Posts:

0 comments:

Post a Comment