Wednesday, June 17, 2020

బీసీల గురించి మీరా మాట్లాడేది .. మీ జన్మలో బీసీలను రాజ్యసభకు పంపించారా : ఏపీ డిప్యూటీ సీఎం

టిడిపి నేతలను అక్రమ అరెస్టులు చేశారని, బీసీలపై ఉన్న అక్కసును ప్రదర్శిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న టిడిపి నాయకులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. బీసీల గురించి మీరా మాట్లాడేది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టిడిపి ఎమ్మెల్సీ జగదీశ్వర రావు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d4jI7m

0 comments:

Post a Comment