Monday, May 4, 2020

మళ్లీ బరితెగించిన పాక్: ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి, ఓ ఉగ్రవాది

శ్రీనగర్: ప్రపంచం అంతా కరోనావైరస్‌తో పోరాడుతుంటే.. మనదేశం మాత్రం కరోనాపాటు మరో మహమ్మారి అయిన పాక్ ఉగ్రవాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఐదుగురు భారత సైనికాధికారుల ప్రాణాలు తీసిన పాక్ ఉగ్రవాదులు సోమవారం మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను  పొట్టనపెట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారాలో సోమవారం ఉగ్రవాదుల ఏరివేత చర్యలో భాగంగా కూంబింగ్ చేపట్టారు సీఆర్పీఎఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YAdg4i

Related Posts:

0 comments:

Post a Comment