జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ నటి..కాంగ్రెస్ నాయ కురాలు విజయశాంతి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చాని పేర్కొన్నారు. పవన్ - జగన్ కు ఒకే వేదిక మీదకు తేవడమే కేసీర్ అసలు అజెండా గా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B75Top
జగన్-వపన్ లను కలపటమే కెసీఆర్ అజెండా:పవన్ ఉచ్చులో పడకపోవచ్చు:విజయశాంతి
Related Posts:
ప్రధాని మోడీ 150 కి.మీ పాదయాత్ర... అక్టోబరు 2న ప్రారంభంజాతిపిత మహాత్మ గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడి నిర్ణయించారు. ఈ సంధర్భంగా నెల రోజుల పాటు 150 కిలోమీటర్ల మేర పాద… Read More
5 మంది రాజీనామాలు ఓకే, 8 మంది రెబల్స్ కు స్పీకర్ షాక్, మరో అవకాశం, లక్కీచాన్స్ !బెంగళూరు: రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది రాజీనామాలు చట్టపరంగా ఉన్నాయని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. 8 మంది రాజీనామా లేఖలు చట్ట… Read More
ఉత్తమ్ పై రాహుల్ ప్రభావం..! గౌరవంగా తప్పుకుని హుందాగా వ్యవహరించాలని సీనియర్ల ఉత్తమ సలహా..!!హైదరాబాద్: టీపిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సహచరుల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో బలోపేతం అవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం, ప్రత్య… Read More
ముఖ్యమంత్రి కోసం గవర్నర్: నరసింహన్ ఆకస్మిక పర్యటన వెనుక: జగన్తో భేటీ..అదే కారణమా..గవర్నర్ నరసింహన్ ఆకస్మికంగా ఏపీ పర్యటనకు వచ్చారు. కేవలం ముఖ్యమంత్రితో సమావేశానికే పరిమితం అయ్యారు. దాదాపు గంట పాటు సీఎం జగన్తో బేటీ… Read More
పోలీసుల ఎదుటే దళిత యువకుడు హత్య... కారణం ఇదే..!అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం జరిగింది. పోలీసుల ఎదుటే దళిత యువకుడిని అతని సొంత బావలే అతికిరాతకంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన అహ్మదాబాదులోని వార్మర్ గ్ర… Read More
0 comments:
Post a Comment