ఆంధ్రప్రదేశ్ పోలీసులకు శుభవార్త. ఎప్పటి నుంచో వీక్లీ ఆఫ్ కోసం ఎదురుచూస్తోన్న వారి కల ఫలిస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం రావడంతో అన్ని నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆశావర్కర్ల జీతం రూ.10వేలకు పెంచడం, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం, అమ్మఒడి పథకం ఇలా నిర్ణయాలు అన్ని త్వరతగతిన తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KZypOK
Tuesday, June 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment