వరంగల్ నగర శివారు గొర్రెకుంట బావిలో శవాలుగా తేలిన 9 మంది వలస కార్మికుల మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, అసలు విషయం ఏమిటో తెలిశాక చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరం అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలు కోరుకున్న విధంగా ఇక్కడే అంతిమ క్రియలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A2oIvc
Friday, May 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment