Friday, May 22, 2020

విచారణ చేస్తున్నాం .. 9మంది వలస కార్మికుల మరణాలు విషాదకరం : మంత్రి ఎర్రబెల్లి

వ‌రంగ‌ల్ న‌గ‌ర శివారు గొర్రెకుంట బావిలో శవాలుగా తేలిన 9 మంది వలస కార్మికుల మృతి ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టామ‌ని, అసలు విషయం ఏమిటో తెలిశాక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరం అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలు కోరుకున్న విధంగా ఇక్క‌డే అంతిమ క్రియ‌లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A2oIvc

Related Posts:

0 comments:

Post a Comment