వరంగల్ నగర శివారు గొర్రెకుంట బావిలో శవాలుగా తేలిన 9 మంది వలస కార్మికుల మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, అసలు విషయం ఏమిటో తెలిశాక చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరం అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలు కోరుకున్న విధంగా ఇక్కడే అంతిమ క్రియలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A2oIvc
విచారణ చేస్తున్నాం .. 9మంది వలస కార్మికుల మరణాలు విషాదకరం : మంత్రి ఎర్రబెల్లి
Related Posts:
మిలియన్ డాలర్ల కోసం ఇండియన్ విద్యార్థి రీసెర్చ్ దొంగిలించిన ప్రొఫెసర్, ఏం జరిగిందంటే?మిసోరీ: విద్యార్థి రీసెర్చ్ను దొంగిలించి, దానిని సొమ్ము చేసుకోవాలనుకున్న ప్రొఫెసర్ పైన లాసూట్ ఫైల్ చేశారు. సదరు ప్రొఫెసర్, అలాగే, బాధిత విద్యార్థి.. … Read More
చరిత రెడ్డి ఇన్..చల్లా రామకృష్ణా రెడ్డి ఔట్? టీడీపీలో మరో వికెట్: త్వరలో వైఎస్ఆర్ సీపీలోకికర్నూలు: ఎన్నికల ముంగింట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణా రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. కర్నూలు జిల్… Read More
అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడో.. అలబామా అతలాకుతలం.. 14 మంది మృతిఅలబామా : అమెరికాలో టోర్నడో విరుచుకుపడింది. అలబామా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. టోర్నడో భీభత్సానికి 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్య… Read More
శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా .. మహాశివరాత్రి వేడుకలతో సర్వం శివోహంమహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శైవం పరిఢవిల్లింది. కాకతీయ రాజుల… Read More
మహిళల గొలుసులే కాదు..! మగాళ్ల చైన్లు కూడా లాగేస్తారు..! రూట్ మార్చిన స్నాచర్లు..!!హైదరాబాద్: చైన్ స్నాచర్లు రూటు మార్చారు. మహిళలను కాకుండా ఇప్పుడు పురుషులను టార్గెట్ చేసుకుని వాళ్ల మెడలోని గొలుసులను లాగేస్తున్నారు. కాస్త ఆర్… Read More
0 comments:
Post a Comment