బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాంబే మిఠాయి లాగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. ప్రజలను తాత్కాలికంగా మభ్యపెట్టాలని చూసిన కేంద్ర ప్రభుత్వాన్ని చూసి జాలి వేస్తుందని సీఎం కుమారస్వామి చెప్పారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కుమారస్వామి కేంద్ర బడ్జెట్ సంపూర్ణంగా విఫలం అయ్యిందని, ఇది ప్రజలకు ఏమాత్రం మేలు చెయ్యదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t16544
బడ్జెట్ బాంబే మిఠాయిలా ఉంది, ప్రజలను మోసం చెయ్యడానికి మోడీ డ్రామాలు: సీఎం కుమారస్వామి !
Related Posts:
జెఫ్ బెజోస్ను మోసం చేసింది ప్రియురాలే... విచారణలో మైండ్ బ్లాక్ అంశాలువాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం నడుస్తుండగానే మరొక అంశం వెలుగులోకి వచ్చింది. అసలు జెఫ్ బెజోస్ అతని భార్య విడిపోవడానికి… Read More
ఆ సినిమాలో చూపించిందే నిజమైంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్పై అప్పట్లోనే సినిమా..ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రమాదాన్ని ఓ సినిమా ముందే ఊహించింది. 2011లో వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో కేట్ విన్స్లెట్,మట్ డామన్ ప్రధాన పాత్… Read More
చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్.. దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని ఫీట్.. మీడియా ముందుకు కేసీఆర్..తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి తన సత్తా చాటింది. ప్రత్యర్థులు అందుకోలేని రీతిలో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు దా… Read More
కరోనా వైరస్ ఎఫెక్ట్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు.. చైనాలోని ఇండియన్ ఎంబసీ నిర్ణయంప్రపంచాన్ని వణికిస్తోన్న 'కరోనా వైరస్' రోజురోజుకూ విస్తరిస్తోంది... దీని బారిన పడి చైనాలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 850 మందికి వైరస్ సోకినట్లు గ… Read More
భైంసాలో బీజేపీకి షాక్ .. ఎంఐఎం విజయంతెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . దాదాపు టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయంసాధించి తన పట్టు నిలుపుకుంది. … Read More
0 comments:
Post a Comment