బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాంబే మిఠాయి లాగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. ప్రజలను తాత్కాలికంగా మభ్యపెట్టాలని చూసిన కేంద్ర ప్రభుత్వాన్ని చూసి జాలి వేస్తుందని సీఎం కుమారస్వామి చెప్పారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కుమారస్వామి కేంద్ర బడ్జెట్ సంపూర్ణంగా విఫలం అయ్యిందని, ఇది ప్రజలకు ఏమాత్రం మేలు చెయ్యదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t16544
బడ్జెట్ బాంబే మిఠాయిలా ఉంది, ప్రజలను మోసం చెయ్యడానికి మోడీ డ్రామాలు: సీఎం కుమారస్వామి !
Related Posts:
చైనా-అమెరికా ఐక్యతా రాగం..! వాణిజ్య చర్చలు ఫలించాయన్న ట్రంప్..!ఒసాకా/హైదరాబాద్ : పన్నుల విషయంలో నిన్నటి వరకూ తన్నుకున్న అమెరికా, చైనా దేశాలు ఇప్పుడూ ఐక్యతా రాగం అందుకున్నాయి. పన్నుల అంశంలో ఇరుదేశాల మద్య జరిగిన చర్… Read More
కాంగ్రెస్, బీజేపీ రెండూ హింస ప్రేరేపిత పార్టీలే..! పెహ్లూ ఖాన్ హత్యపై మండి పడ్డ ఒవైసీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపిలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రెండు పార్టీల పై ఘాటు విమర్శలు చేసారు ఓవైసీ. భార… Read More
వైయస్ చేయలేనిది..జగన్ చేయగలరా: అదేనా చంద్రబాబు ధైర్యం..కానీ : దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనా..ఏపీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం ఏంటి. చంద్రబాబు విషయంలో ఆయన ఏం చేయబోతున్నారు. ఢిల్లీ లీడర్స్ ఆ విషయంలో ఎటువంటి ఆలోచనతో ఉన్నారు. నాడు వైయస్ సై… Read More
ముస్లింలపై పెరుగుతున్న దాడులు: జైశ్రీరాం ఉచ్చరించనందుకు కుర్రాడిపై దాడికాన్పూర్ : మొన్న అన్సారీ...నిన్న క్యాబ్ డ్రైవర్.. నేడు ఓ పదహారేళ్ల కుర్రాడు. మనుషులు వేరైనా వారిపై దాడులకు కారణం మాత్రం కామన్గా ఉంది. వారు ముస్లింలు … Read More
స్వామినీ వదల్లేదు: జగన్కు సూచన చేసారు..నోటీసులు అందుకున్నారు: బీజేపీ నేతలకు సైతం..!కరకట్ట పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కరకట్ట మీద నిర్మాణాలు ఉన్న ఎవరినీ సీఆర్డీఏ అధికారులు వదలటం లేదు. అందులో శైవక్షేత్రం నిర్వహిస్తున్న పీఠాధ… Read More
0 comments:
Post a Comment