కేంద్ర ప్రభుత్వం ఏపికి అండగా నిలుస్తుందంటూ బిజెపి నేతలు చెబుతున్న మాటలకు..చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఎక్కడా ఏపి ప్రస్తావన లేదు. ఏపి ప్రజల సుదీర్ఘ డిమాండ్ల పై ఎక్కడా ప్రస్తావించలేదు. ఏపిలోని కేంద్ర సంస్థలకు నిధులు కేటాయించగా..పన్నుల వాటా కొంత పెరిగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t3Rt49
ఏపిని పట్టించుకోని కేంద్రం : పెరిగిన పన్నుల వాటా : ఎందుకీ నిర్లక్ష్యం..!
Related Posts:
భర్త బండి నడిపితే, భార్య ఫోన్లు లాగేస్తుంది.. పోలీసుల అదుపులో కంత్రీజంట..భార్యభర్తల బంధం, వారి మద్య అన్యోన్యత గురించి ప్రముఖ ఇంగ్లీష్ కవులు చెప్పిన కొటేషన్లు మనందరికీ ఎరుకే. ఎటొచ్చీ అలాంటి జంట జనం కంటపడటమే అరుదు. ఇదిగో.. ఢి… Read More
సీఎం జగన్ అదే మాట.. మరి మోడీ అదే బాటేనా..? అందరూ ఫాలో కావాల్సిందే..!అమరావతి: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఇక కొన్ని సడలింపులతో క్రమంగా దేశం మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిప… Read More
పార్కులో మంట: ఎంత విచిత్రంగా వుందంటే.. మళ్లీ మళ్లీ చూడాలి(వీడియో)స్పెయిన్: ఒక అసాధారణమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్ని కార్చిచ్చులు ఒక రకంగా ఉంటే.. ఈ మంటలు మాత్రం విచిత్రంగా వ్యాపిస్తూ అందర… Read More
మరో కలకలం: డబ్ల్యూహెచ్ఓతో కలిసి ‘కరోనా’ దాచేయత్నం చేసిన డ్రాగన్జెనీవా: వుహాన్ నగరంలో పుట్టి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి గురించిన సమాచారాన్ని దాచిపెట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్… Read More
చర్మ సమస్యల్ని అరికట్టె సబ్జా గింజలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment