Saturday, February 2, 2019

ఏపిని ప‌ట్టించుకోని కేంద్రం : పెరిగిన ప‌న్నుల వాటా : ఎందుకీ నిర్ల‌క్ష్యం..!

కేంద్ర ప్ర‌భుత్వం ఏపికి అండ‌గా నిలుస్తుందంటూ బిజెపి నేత‌లు చెబుతున్న మాట‌ల‌కు..చేత‌ల‌కు ఎక్క‌డా పొంతన ఉండ‌టం లేదు. ఎన్నిక‌ల ముందు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఎక్క‌డా ఏపి ప్ర‌స్తావ‌న లేదు. ఏపి ప్ర‌జ‌ల సుదీర్ఘ డిమాండ్ల పై ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. ఏపిలోని కేంద్ర సంస్థ‌ల‌కు నిధులు కేటాయించగా..ప‌న్నుల వాటా కొంత పెరిగింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t3Rt49

Related Posts:

0 comments:

Post a Comment