Friday, May 15, 2020

జగన్‌తో కేసీఆర్ రాజీపడ్డారా..? ఎందుకు నోరుమెదపడం లేదు: ఉత్తమ్

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై అనుమానం కలుగుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లాక్ డౌన్ వేళ ఏపీ సీఎం జగన్‌తో చీకటి ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర మాట విని తుమ్మడిహెట్టి కాదని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. తుమ్మడిహెట్టి ద్వారా కమీషన్లు రావు అని తెలిసి కాదనుకున్నారా అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zCEi0G

Related Posts:

0 comments:

Post a Comment