Tuesday, May 5, 2020

జమ్ముకశ్మీర్ ఫొటోగ్రాఫర్లకు ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు, రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా అభినందనలు.

ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డులను బోర్డు ప్రకటించింది. 2020 ఏడాదికి భారత్‌ మూడు అవార్డులను దక్కించుకున్నది. జమ్ముకశ్మీర్ విభజన సందర్భంగా అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లకు అవార్డు వరించింది. ఆ ముగ్గురు ఫోటోగ్రాఫర్లకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ప్రశంసలతో ముంచెత్తారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zTHpRN

Related Posts:

0 comments:

Post a Comment