Thursday, May 7, 2020

విశాఖలో అసలేం జరిగిందో తెలుసా? స్టెరీన్ గ్యాస్‌‌ను ఎందుకు వాడారు? రహస్యంగా సాగే హైడ్రామా ఇదే..

కరోనా విలయం నుంచి కోలుకోకముందే 'విశాఖపట్నం గ్యాస్ లీకేజీ' దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. చిన్నాపెద్దా అంతా కలిపి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, వేల మంది ప్రజలు ఆస్పత్రులపాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాబోయే రాజధానిగా భావిస్తోన్న విశాఖపట్నం సిటీకి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది రాజా రత్నం వెంకటాపురం(ఆర్ఆర్ వెంకటాపురం) గ్రామం. అక్కడి ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ceigQa

Related Posts:

0 comments:

Post a Comment