అమరావతి: విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఈ ఘటన ప్రజల ప్రాణాలతో కూడుకున్న నేపథ్యంలోనే సుమోటోగా తీసుకోవడం జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారాన్ని ప్రకటించిన వైఎస్ జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A89Cod
Vizag gas leak: సుమోటోగా హైకోర్టు, ఏపీ, కేంద్ర సర్కారుకు నోటీసులు
Related Posts:
ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నికల వేళ..జాతీయ ఛానల్ సర్వే సంచలనం..!ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో సర్వేలు మరింత వేడిని పెంచుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఏపిలో సాగుతున్న ఎన్నికల పోరులో జాతీయ… Read More
అన్నదమ్ముల అనుబంధం: అనిల్ అంబానీ జైలుకెళ్లకుండా ఆదుకున్న రక్తసంబంధంతమ్ముడిని అన్న ఆదుకున్నాడు. వ్యాపారంలో విబేధాలు, పోటీ ఉన్నప్పటికీ... తమ్ముడు కష్టాల్లో ఉండటాన్ని చూడలేకపోయింది రక్త సంబంధం. అందుకే నేనున్నానంటూ ముందుక… Read More
కేసీఆర్ పై ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు...వారి మనోభావాలు దెబ్బతిన్నాయటహైదరాబాద్ : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ర… Read More
నీరవ్ మోడీకి షాక్: ఈడీ అభ్యర్థనపై అరెస్టు వారెంట్ జారీ చేసిన లండన్ కోర్టులండన్ : ఆర్థిక నేరగాడు.. లండన్లో తలదాచుకుంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి అక్కడి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. భారత్నుంచి ఎన్ఫోర్స… Read More
టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే: తెలంగాణలో కొనసాగుతున్న కారుజోరు...దక్షిణాదిలో పెరిగి బీజేపీ ఓటుశాతంఎన్నికలవేళ సర్వేల హోరు సాగుతోంది.తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ వీఎంఆర్ సంయుక్త సర్వే తన ఫలితాలను బయటపెడుతూ వాటిపై విశ్లేషణ చేసింది. గతంలో అంటే … Read More
0 comments:
Post a Comment