అమరావతి: విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఈ ఘటన ప్రజల ప్రాణాలతో కూడుకున్న నేపథ్యంలోనే సుమోటోగా తీసుకోవడం జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారాన్ని ప్రకటించిన వైఎస్ జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A89Cod
Vizag gas leak: సుమోటోగా హైకోర్టు, ఏపీ, కేంద్ర సర్కారుకు నోటీసులు
Related Posts:
కేసీఆర్.. ఆంధ్రాకా, తెలంగాణకా సీఎం... నదుల అనుసంధానం కామెంట్లపై సీపీఐ రామకృష్ణతెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్పై సీపీఐ నేత కే రామకృష్ణ ఫైరయ్యారు. నదుల అనుసంధానం పేరుతో కేసీఆర్ చేస్తున్న కామెంట్లు అనుమానాలకు తావిస్తోందని అన… Read More
గవర్నర్ తమిళసై తో చిరంజీవి భేటీ: ఆసక్తి కర చర్చ :సైరా చూడాలని ఆహ్వానం..!మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్కు ఆయన దసరా శుభాకాం… Read More
ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికిన ఏపీ ఆర్టీసీ సంఘాలు.. ప్రజా వ్యతిరేకత రాకుండా ఐకాస ప్రయత్నంగత అర్థరాత్రీ నుండి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మీకులు పోరాటాన్ని ఉదృతం చేసేందుకు సన్నద్దమయ్యారు. పండగ సంధర్భంలో సమ్మె చేస్తున్న కార్మికులపై వ్యతిరేకత ర… Read More
జగన్ గారూ 9ఏళ్లు రక్తాన్ని ఫణంగా పెట్టారు!దుర్మార్గుల చేతిలోకా?: పీవీపీపై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలుహైదరాబాద్/అమరావతి: సినీ నిర్మాత, వైసీపీ ఎంపీ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున… Read More
ఏపీకి రండి..అండగా నిలవండి: పోలవరంలో సొమ్ము ఆదా ఇలా: ప్రధానితో జగన్ సుదీర్ఘ భేటీ..!ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నార సేపు వారిద్దరూ సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని… Read More
0 comments:
Post a Comment