న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. తాజాగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించే పక్రియను చేపట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2REf6
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఊరట: కేంద్రం కీలక నిర్ణయం
Related Posts:
జగన్ ట్రీట్మెంట్ మొదలు: దారికొచ్చారు.. పుట్టా సుధాకర్ రాజీనామా: 16 మందితో టీటీడీ కొత్త బోర్డు..!ముఖ్యమంత్రి జగన్ ట్రీట్మెంట్ పని చేసింది. మొండి చేస్తున్న టీడీపీ నేతలు దారిలోకి వస్తున్నారు. చేతనైతే తనను టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తప్ప… Read More
లాజిక్ మిస్సయిన ఏపి సీఎం జగన్..! సోషల్ మీడియాలో ఆడుకుంటున్న నెటిజన్లు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో జగన్ నింపాదిగా పాలన కొనసాగిస్తున్నారని పైకి కనిపిస్తున్నప్పటికి కొన్ని తొందరపాటు చర్యలు ఆ పార్టీ నేతలను అబాసుపాలు చేస్తున్నా… Read More
జగన్ ఫిక్స్ చేస్తారా: ఒంటరైన కోడెల..పార్టీ నుండి నో సపోర్ట్: టీడీపీలో కంటిన్యూ అవుతారా..!మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చిక్కుల్లో చిక్కకుంది. నాడు టీడీపీ హయాంలో స్పీకర్గా వ్యవహరించిన కోడెల పేరుతో ఆయన సంతానం చేసిన అక్రమా… Read More
ఆల్పార్టీ మీటింగ్కు ఎందుకు రాలేదంటే .. మాయావతి చెప్పిన కారణమిదీ ?న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా… Read More
బడ్జెట్ ప్రవేశపెట్టెదెవరు..? మంత్రి వర్గ విస్ధరణలో హరీష్ చోటు పై ఉత్కంఠ..!!హైదరాబాద్: తెలంగాణ సర్కార్ లో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ప్రజానికాన్ని వేధిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..? ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడ… Read More
0 comments:
Post a Comment