కరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 23వ తేదీన నిర్వహించాల్సిన మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలను బోర్డు పోస్ట్ పోన్ చేసింది. ఆ పరీక్షల నిర్వహణకు బోర్డు తేదీని ప్రకటించింది. జూన్ 3వ తేదీన పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/366tZhl
ఏపీ ఇంటర్ పరీక్ష: జూన్ 3న నిర్వహణ, మాస్క్ కంపల్సరీ అంటోన్న ఇంటర్ బోర్డు
Related Posts:
ప్రధాని ఇంటి బయట నిరసన చేపడుతాం..? అసెంబ్లీ సమావేశపరచాలని రాష్ట్రపతిని కోరతాం: గెహ్లట్..రాజస్తాన్ రాజకీయలు ఆసక్తికరంగా మారుతోన్నాయి. అసెంబ్లీని సమావేశ పరచాలని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. నిన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ సహా కాంగ్రెస్ ఎమ్మ… Read More
ఆకలిరాజ్యం: 85 ఏళ్ల బామ్మ కర్రసాము, మాట్లాడితే లీడర్స్ కు కరోనా వస్తుందా ?, రూ. వేల కోట్లు (వీడియో)ముంబయి/ పూణే: ప్రపంచంలోని ప్రతిరాజకీయ నాయకుడు చెప్పే మాట ఒక్కటే. నేను అధికారంలోకి వస్తే మీ తలరాతలు మారిపోతాయి అని. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువా… Read More
6 నగరాల్లో జైకోవ్ డీ, కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగంలో భారత్ ముందడుగు..కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో భారత్ ముందు వరసలో ఉంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా అనే రెండు కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో గల ఆరు నగరాల్లో … Read More
మాజీ ఎంపీ రాయపాటి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఆస్తుల వేలం, రూ.452.41 కోట్ల రుణం చెల్లించకపోవడంతో..మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సెంట్రల్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణం తీసుకొని, బకాయి చెల్లించలేదు. దీంతో కంపెన… Read More
డిగ్రీ పట్టా ఉందా.. అయితే అమెజాన్లో జాబ్ కొట్టేయండిలా..!ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డేటా ఇంజినీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ మేనేజర్, … Read More
0 comments:
Post a Comment