ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చెలరేగిన ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ వివాదం తిరిగి తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వానికి చుట్టుకుంది. ఉదయం ఎన్టీఆర్ ఘాట్ను అలంకరించకపోవడంతో ఘట్ను సందర్శించిన నేతలు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ముఖ్యంగా లక్ష్మీపార్వతీ చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I8qGus
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోంది... చంద్రబాబు
Related Posts:
ఏపీ కేబినెట్ నిర్ణయాలివే: కొత్త జిల్లాలకు ఓకే: ఏప్రిల్ 1: రూ.2 వేల కోట్ల లోన్: రెండు ఆర్జీయూకేటీఅమరావతి: రాష్ట్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఊహించినట్టే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ ముందడుగు వేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్… Read More
లాక్డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో ఉపాధి కల్పన.. కానీ 1.7 కోట్ల మంది..!న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నియామకాలు ఏప్రిల్ నుంచి రికార్డు స్థాయిలో జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ 22శాతం మంది … Read More
గంటాపై సైకిళ్ల స్కామ్: బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీకి కాంట్రాక్టు: YCPఎమ్మెల్యే లేఖ..ఎంపీ వార్నింగ్అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు సైకిళ్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ… Read More
సైన్యమా.. ఫేస్ బుక్కా- సోషల్ బ్యాన్ సవాల్ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ కు ఢిల్లీ కోర్టు చీవాట్లు..భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో ఈ మధ్య కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో పనిచేసే ఉద్యోగులెవరూ 89 సోషల్ మీడియా యాప్ లను వాడకూడదని నిషే… Read More
వరవర రావుకు మెరుగైన వైద్యం అందించండి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్కు లోకేశ్ వినతి..ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం నేత వరవర రావు ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని సర్ జేజే ఆస్పత్రిలో చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వరవర రావుకు… Read More
0 comments:
Post a Comment