అమరావతి: విజయవాడలో కాలేజీ విద్యార్థులు వీధి రౌడిల్లా రెచ్చపోయారు. నడిరోడ్డుపై కత్తులు, రాళ్ల దాడులతో వీరంగం సృష్టించారు. పడమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తడంతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడులతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, ఈ గ్యాంగ్వార్లో రాజకీయ పార్టీల నేతల అనుచరులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XMBdDC
Sunday, May 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment