హైదరాబాద్ : బీసీలను రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీలంటే ఓట్లేసే మరమనుషులు కారనే విషయం అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఆదివారం నాడు ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడిన కృష్ణయ్య.. బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fj39H3
బీసీలంటే జెండాలు మోసేవాళ్లా?.. ఓట్లేసే మరమనుషులా? : ఆర్.కృష్ణయ్య ధ్వజం
Related Posts:
రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలురాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. ర… Read More
15న వైసీపీలోకి తోట త్రిమూర్తులు: జగన్ ఇచ్చిన ఆఫర్ ఇదే: అయ్యన్న సోదరుడు సైతం..!!అనేక తర్జన భర్జనల తరువాత తూర్పు గోదావరి సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపికి రాజీనామా చేసారు. కొద్ది కాలంగా జరుగుతన్న ప్రచారాన… Read More
పీవోకేను సాధించేందుకు మేం రెడీ: కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్… Read More
ఉగ్రవాదులను మార్చేందుకు పాకిస్తాన్ వందల కోట్లను ఖర్చు పెట్టింది...!ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రోత్సహిస్తుందని, పాకిస్థాన్లో వేలాది మంది ఉగ్రవాదులు స్థావరంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని భారత్తో పాటు పలు ఇతర దేశా… Read More
తల్లి కర్కశం : ప్రియుడితో కూతురు పెళ్లి డ్రామా...!మానవ సంబంధాలు మంటలో కలిసే మరో సంఘటన తమిళనాడులో జరిగింది. స్వంత పిల్లలు అని కూడ చూడకుండా తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా … Read More
0 comments:
Post a Comment