కరోనా వైరస్ సోకిన ఇద్దరిని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి ఓ సమూహం నుంచి చుక్కెదురైంది. వారి వాహనంపై 10 మందితో కూడిన మూక దాడికి తెగబడింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను కూడా వదల్లేదు. ఉత్తరప్రదేశ్ మొరదాబాద్లో బుధవారం ఉదయం ఘటన జరిగింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అంబులెన్స్పై రాళ్ల దాడులు..ధ్వంసం: కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eq5M9D
coronavirus: వైద్య సిబ్బంది వాహనంపై అల్లరిమూక దాడి, పోలీసులపై కూడా, ఎన్ఎస్ఏ కింద కేసు..
Related Posts:
బీపీఎన్ఎల్లో ఉద్యోగాలు: 10,ఇంటర్ పాసయ్యారా.. అయితే ఈ జాబ్స్కు అప్లయ్ చేయండిభారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సేల్స్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్ పోస్టులను… Read More
గణపతి పూజలో కనిపించే ఏకవింశతి పత్రాలు అంటే ఏమిటి.? వాటి వల్ల ప్రయోజనం ఏంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా వ్యాక్సిన్: చైనా దొంగ పని - అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ - మాస్క్పైనా సంచలన నిర్ణయంకరోనా మహమ్మారి దెబ్బకు దేశదేశాలు అల్లాడుతుండగా.. వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం భిన్న వాతావరణం నెలకొంది. ప్రపంచం మొత్తానికి వైరస్ అంటించిన చైనీయులు.… Read More
శ్రీశైలం ప్రమాదం : భార్యతో ఆ ఏఈ చివరి మాటలివే..., కరోనాను జయించి రాత్రే విధుల్లో చేరిన మరో ఏఈ....శ్రీశైలం పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాద ఘటన 9 మంది ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఒక డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమర్ రాజ కం… Read More
శ్రీశైలం అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం: సాయం ప్రకటించిన కేసీఆర్న్యూఢిల్లీ: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశ… Read More
0 comments:
Post a Comment