హైదరాబాద్ : కరోనా వైరస్ నుండి బయటపడేందుకు ఇండియా లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగిస్తోంది. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష్ట్రాల ఆదేవాలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది దినసరి కూలీలు, వలస కార్మికులు జీవానోపాది కోల్పోయారు. ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత కూడా వీరికి అందకపోవడంతో అనేక సమస్యల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aa7xnR
మీ అంకిత భావానికి జోహార్లు..! సీసీసీ నిర్వాహకులకు మెగాస్టార్ వాయిస్ మెస్సేజ్..!!
Related Posts:
ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కే ; ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్ళే దండలేస్తారా :ఏకిపారేసిన కొడాలి నాని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి , ఎన్టీఆర్ ను సీఎం సీటు నుండి దించిన వ్యక్తి ఈరోజుఎన్టీఆర్ వర్ధంతికి దండలు వేయటం దారుణమని మంత్రి కొడాలి … Read More
కరోనావైరస్ కుదిపేసినా చైనా ఆర్ధిక వ్యవస్థ దూసుకుపోవడంలో రహస్యం ఏమిటి2020లో ఆర్థిక వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా చైనా నిలిచినట్లు తాజాగా విడుదలైన ఆర్ధిక ఫలితాలనుబట్టి తేలింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే గత ఏ… Read More
రిపబ్లిక్ డే పరేడ్లో రఫేల్ యుద్ధ విమాన విన్సాసాలు: వెర్టికల్ చార్లీ ఫార్మేషన్!న్యూఢిల్లీ: జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా ప్రదర్శనకు రానున్నాయి. ఢిల్లీలో జరిగే గణ… Read More
100 అడుగులకు కాళేశ్వరం మట్టం -రేపు ప్రాజెక్టు సందర్శనకు సీఎం కేసీఆర్ -ఇప్పటికే ఎత్తిపోతలుతెలంగాణ వరదాయినిగా టీఆర్ఎస్ సర్కారు భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి మట్టం 100 అడుగులకు చేరింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత అక్కడ మళ్లీ నీటి … Read More
టీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు రావు, సాగర్ సీటు కాంగ్రెస్దే.. జానారెడ్డి ధీమా..నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. టీఆర్ఎస్, బీజేపీకి విజయంతో సమాధానం ఇస్తామని చెబుతోంది. ఉపఎన్నికలో టీఆర్… Read More
0 comments:
Post a Comment