Wednesday, April 15, 2020

మీ అంకిత భావానికి జోహార్లు..! సీసీసీ నిర్వాహకులకు మెగాస్టార్ వాయిస్ మెస్సేజ్..!!

హైదరాబాద్ : కరోనా వైరస్ నుండి బయటపడేందుకు ఇండియా లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగిస్తోంది. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష్ట్రాల ఆదేవాలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది దినసరి కూలీలు, వలస కార్మికులు జీవానోపాది కోల్పోయారు. ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత కూడా వీరికి అందకపోవడంతో అనేక సమస్యల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aa7xnR

Related Posts:

0 comments:

Post a Comment