Friday, August 21, 2020

శ్రీశైలం ప్రమాదం : భార్యతో ఆ ఏఈ చివరి మాటలివే..., కరోనాను జయించి రాత్రే విధుల్లో చేరిన మరో ఏఈ....

శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాద ఘటన 9 మంది ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఒక డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమర్ రాజ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. మృతి చెందిన ఏఈల్లో ఒకరైన ఏఈ వెంకట్రావు 20 రోజుల క్రితమే ఇక్కడ విధుల్లో చేరారు. మరో ఏఈ మోహన్... ఇక చావు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31hFS38

0 comments:

Post a Comment