Tuesday, April 21, 2020

coronavirus:కుమారుడి నుంచి తండ్రికి, అతని నుంచి 8 మందికి, ఆర్ఎంపీ డాక్టర్‌కు కూడా..

కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. నీడలా వెంటాడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సోకింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ తండ్రి, కొడుకు ఎవరినీ కలిశారు, వారి పరిస్థితి ఏంటీ అని ఆరాతీస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zmhmCH

Related Posts:

0 comments:

Post a Comment