ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే యుద్ధప్రాతిపదికన ప్రచారం మొదలుపెట్టాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న వైసిపి, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని టిడిపి ప్రచారం చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/384vQFT
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ ...ప్రచార బరిలోకి చంద్రబాబు
Related Posts:
దివ్య కేసు .. నాగేంద్రను ఎన్ కౌంటర్ చెయ్యాలన్న తండ్రి , ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులువిజయవాడ దివ్య తేజస్విని మృతి కేసులో రోజుకో రకమైన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటికి నిన్న దివ్య తేజస్విని, తాను పెళ్లి చేసుకున్నామని , ది… Read More
Video:రెండేళ్ల తర్వాత బయటపడ్డ చాపర్ శిథిలాలు.. మోసుకెళ్లిన ఐఏఎఫ్ చినూక్ హెలికాఫ్టర్కేదార్నాథ్: వరదల సమయంలో ఇతర విపత్తులు వచ్చిన సమయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగి తమ హెలికాఫ్టర్ల ద్వారా ఎంతో మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చ… Read More
'దక్షిణ' తీరంపై చైనా మొండిపట్టు,ఎల్ఏసీని దాటి డ్రాగన్ను బెంబేలెత్తించిన భారత్,ఒకేసారి తప్పుకునేలా..తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ ఎప్పుడైతే పట్టు సాధించిందో... అప్పటినుంచి చైనా.. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను… Read More
బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ఆ చట్టాల రద్దు, యువతకు ఉద్యోగాలు ... మహాకూటమి మ్యానిఫెస్టో విడుదలబీహార్ ఎన్నికలకు వ్యూహ ప్రతివ్యూహాలతో రంగంలోకి దిగుతున్నాయి ప్రధాన పార్టీలు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహా కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుద… Read More
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వేను తాత్కాలికంగా నిలిపివేసిన సర్కార్ ..వరదల ఎఫెక్ట్ఇటీవల కురిసిన భారీ వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి. వేల సంఖ్యలో కాలనీలు నీటమునిగాయి. నేటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే చిక్క… Read More
0 comments:
Post a Comment