Tuesday, March 2, 2021

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ ...ప్రచార బరిలోకి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మార్చి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే యుద్ధప్రాతిపదికన ప్రచారం మొదలుపెట్టాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న వైసిపి, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని టిడిపి ప్రచారం చేస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/384vQFT

Related Posts:

0 comments:

Post a Comment