Wednesday, April 15, 2020

coronavirus: ఏపీలో 23 పాజిటివ్ కేసులు, 525కి చేరిన సంఖ్య, 14 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరో 23 నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 525కి చేరుకుంది. వీరిలో 20 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 14 మంది మాత్రం వైరస్‌తో చనిపోయారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ప్రస్తుతం 491 మందికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం నిర్వహించిన పరీక్షలో కర్నూలులో అత్యధికంగా 13

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vdr1ni

Related Posts:

0 comments:

Post a Comment