న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సముద్ర భద్రత అంశంపై చర్చలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ హాజరవుతున్నారు. పుతిన్ తోపాటు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ ఫెలిక్స్-ఆంటోయిన్ షిసెకెడి సిలోంబో, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తదితరులు కూడా పాల్గొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37rZRP1
ప్రధాని మోడీ అధ్యక్షతన యూఎన్ఎస్సీ కీలక సమావేశం: వ్లాదిమీర్ పుతిన్ హాజరు, పాక్కు షాక్
Related Posts:
IOCLలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే అప్రెంటిస్ ఉద్యోగాలకు అర్హతలు ఇవే..!ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా346 నాన్ టెక్నిటల్ అప్రెంటిస్ పోస్టులను … Read More
ఇక తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు: మోడీ, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంహైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత… Read More
దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామఇప్పటికీ అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతోన్న రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీపై, హైకమాండ్ పెద్దలపై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేశారు. పార్… Read More
పంచాయతీలకు పవర్ ఎప్పుడొస్తుంది?Click here to see the BBC interactive ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరో పాత్రలోని మహేశ్ బాబు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తారు. ఇకపై ప్రభుత… Read More
గుడివాడలో గాన గంధర్వుడు విగ్రహం.!ఈనెల 11 న బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం.!అమరావతి/హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచానికి చేసిన సేవకు సరైన గుర్తింపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్బంలో బాలు… Read More
0 comments:
Post a Comment