చెన్నై/క్రిష్ణగిరి/బెంగళూరు: ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఆ సీఎం సిద్దంగా ఉన్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సీఎం ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి, వివిధ కార్యక్రమాల్లో పాల్టొనగానికి ఓ జిల్లాకు వెళ్లారు. అందరు ప్రజల లాగే ఓ సామాన్య మహిళ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సమస్య గురించి సీఎంకు వివరించడానికి రోడ్డు పక్కన నిలబడి ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yBB1YQ
Sunday, August 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment