న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలో భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఏడాదిన్నర కాలంగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్నాయి. ఒకవంక భారత్తో చర్చలు కొనసాగిస్తూనే.. సరిహద్దులకు అవతల చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. కీలకమైన పోస్టుల నుంచి వెనక్కి తగ్గట్లేదు..సైన్యాన్ని ఉపసంహరించుకోవట్లేదు. అదే సమయంలో సమీపలోని ఎయిర్ బేస్ వద్ద తన వైమానిక బలగాలను పెంచుకుంటూ పోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lKLkWU
చైనాకు ధీటుగా లఢక్ సరిహద్దుల్లో వైమానిక బలగాలను మోహరింపజేసిన కేంద్రం: ఏం జరుగుతోంది?
Related Posts:
యుద్ధమని కవ్విస్తే.. శాంతి అని ఊరుకోం.. తగిన బుద్ధి చెబుతాం.. పాక్కు మోడీ వార్నింగ్మహాత్మా గాంధీ మార్గం నేటికి అనుచరణీయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాంధీ 150వ జయంతి అక్టోబర్ 2న జరుపుకోబోతున్నామని స్మరించారు. కాసేపటి క్రితం ఐక్యరా… Read More
తెలంగాణ సీఎం కేసిఆర్ రాష్ట్రానికి హెడ్... అందుకే కలుస్తున్నా: అజహరుద్దిన్హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్సీఏ} ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దిన్ సీఎం కేసిఆర్పై ప్రశంసలు క… Read More
కాంగ్రెస్ పార్టీకి నో సపోర్ట్.. హుజుర్నగర్లో పోటీ చేస్తాం : తమ్మినేనినల్గొండ : హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఇక్కడి బై పోల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. తమకు కంచుకోటైన కాంగ్రెస్ … Read More
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చేతక్: పైలెట్లు దుర్మరణంన్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దట్టమైన అడవుల్లో కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. రెండ… Read More
నన్ను చంపేస్తారు: కాపాడాండంటూ మోడీ, యోగికి మంత్రి భార్య వేడుకోలులక్నో: తన తన భర్త చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏకంగా ఓ మంత్రి భార్య ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటూ లేఖ రాసింది. మోడీ సార్, యోగి స… Read More
0 comments:
Post a Comment