కరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా పడింది. ఈసారి అన్ని ఆటుపోట్లను తట్టుకుని పంట పండించి మార్కట్ కు తీసుకువచ్చిన రైతులు మార్కెట్లలో, ఐకేపీ సెంటర్ల వద్ద పరిస్థితులకు కన్నీటి పర్యంతం అవుతున్నారు . ఇక అసలే ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆ సమస్యలకు తోడు అకాల వర్షాలు రైతులను దుఃఖ సాగరంలో ముంచుతున్నాయి. గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YfxeBe
రైతన్నలకు శాపంగా అకాల వర్షాలు .. తడిసినా సరే ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని రైతుల నిరసనలు
Related Posts:
మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారుణ హత్య.. రెండు నెలల్లో మూడో మర్డర్..!లక్నో : నేరస్థులు రెచ్చిపోతున్నారు. ఛాయ్ తాగినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. అమాయకుల నుంచి మేధావుల దాకా పొట్టనబెట్టుకుంటున్నారు. ముందు వెనకా ఏమీ ఆలోచిం… Read More
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్.. బుధవారం విచారణన్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని నిషేధిస్తూ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని నిరసిస్తూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవ… Read More
ఆర్టికల్ 370 రద్దును రాహుల్ వ్యతిరేకిస్తే... ఎంపీలు మద్దతు ఇస్తారు...!కాంగ్రెస్ పార్టీకి ఇటివల షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి పాలై పలు రాష్ట్రాల్లో సైతం అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ నేపథ… Read More
అలర్ట్.. అలర్ట్ .. తెలుగురాష్ట్రాల్లో మరో రెండురోజులు వానలు..హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మరో రెండురోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ… Read More
తెలంగాణ విధాత జయశంకర్ సార్ : కోదండరాంహైదరాబాద్ : జయశంకర్ సార్ అంటే ఓ శక్తి అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ ఉద్యమాన్ని వెనుకుండి నడిపించిన ధీరుడని కొనియాడారు. ఆయన సారథ… Read More
0 comments:
Post a Comment