Wednesday, April 29, 2020

వలస కూలీలకు కేంద్రం డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు..! మాయం చేసి బేరసారాలకు దిగిన దళారీలు..!!

గాంధీ నగర్/హైదరాబాద్ : వలస కూలీలకు కష్టాలు వరసకడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిన వారి జీవనం మరింత దయనీయంగా మారినట్టు తెలుస్తోంది. జీవనోపాది కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులను కరోనా వైరస్ ఘోరంగా పగబట్టినట్టు తెలుస్తోంది. దేశంలోని సుధూర ప్రాంతాలకు వెళ్లిన కూలీలు లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో అనేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aR6I3M

Related Posts:

0 comments:

Post a Comment