రాజ్భవన్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. పవన్ కళ్యాన్ తో తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్..టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. మధ్యలో పవన్ ను కూర్చో బెట్టి సుదీర్ఘంగా చర్చించారు. ఏపిలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చర్చ పై ఆసక్తి కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S6WYxc
పవన్ తో కేసీఆర్ ఏం చెప్పారు, పొత్తు ప్రతిపాదన పైనే చర్చా : సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా..!
Related Posts:
దళితుడిని సీఎం చేసి.. రాజీనామా చేయు.. కేసీఆర్కు షర్మిల డిమాండ్సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని గోపాల పేట మండలం తాడిపత… Read More
కరోనా వ్యాక్సిన్ ఏపీలో చీప్ విస్కీ ఫుల్ బాటిల్ రేటు : మరణాల సంఖ్య లోనూ-ఆ ఇద్దరి నియామకమే : రఘురామ లేఖ..!!వైసీపీ ఎంపీ రఘురామ రాజు తన లేఖలను కంటిన్యూ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన కు నిత్యం లేఖలు రాస్తున్న రఘురామ..తాజాగా ఏపీలో వ్యాక్సినేషన్-కరోనా గురించి లేఖ ర… Read More
అభిమానం పీక్.. సోనూ సూద్ని హీరో కొట్టాడని ఆగ్రహాం. .కరోనా కాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్ అంటే చాలా క్రేజ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుం… Read More
Fire at Iraq Covid hospital : కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం... 44 మంది మృతి,67 మందికి గాయాలుఇరాక్లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా 67 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆక్సిజన్ ట్యాంకు పేలుడు వల్లే … Read More
ఇవాళ కేంద్రమంత్రివర్గం భేటీ.. ఏడాది తర్వాత భౌతికంగా సమావేశం...కేంద్ర మంత్రివర్గం ఇటీవల పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల అంతకుముందు వర్చువలే మీటింగ్స్ జరిగేవి.గత ఏడాది నుంచి ఫిజికల్ మీట్ జరగలే.. ఇ… Read More
0 comments:
Post a Comment