Saturday, April 4, 2020

కరోనా టెన్షన్ లోనూ ఉలిక్కిపడ్డ కాశ్మీర్ .. ఎన్ కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం

కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే కాశ్మీర్ లో ఊహించని పరిణామం జరిగింది. కాశ్మీర్ ఒక్కసారిగా ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది . ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టింది . ఓ వైపు ప్రపంచమంతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39DLBBj

Related Posts:

0 comments:

Post a Comment