ప్యారిస్: 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే అది ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఇచ్చిన తీర్పు కాదని నవభారత నిర్మాణం చేయాలంటూ ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు ప్రధాని. ఫ్రాన్స్లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరు ఒక్క భారత్లోనే చేయలేదని ఫ్రాన్స్ గడ్డపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U27aWi
ఉగ్రవాదం, అవినీతిలపై పోరు ఆగదు: ఫ్రాన్స్లో ప్రధాని మోడీ ప్రసంగం
Related Posts:
తెలంగాణలో ఎన్ని టెస్టులు చేస్తే.. అన్ని కరోనా కేసులు: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జిల్లోనూహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది. రోజువారీ కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్క్ను అందుకున్నాయి. సోమవా… Read More
Drug mafia: రాగిణి ఖైదీ నెంబర్ 8912, జైల్లో తొలిరాత్రి, మేడమ్ కరోనా వస్తుంది, అక్కడే శశికళ, సంజనా !బెంగళూరు/ ముంబాయి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యి పాపులర్ అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ మా… Read More
దుబ్బాక బై పోల్: సోలిపేట సతీమణికే టీఆర్ఎస్ టికెట్..?, ప్రచారంలో రఘునందన్ దూకుడు..?దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలన… Read More
కరోనా బీభత్సం: అరకోటికి చేరువగా కేసులు: 80 వేలను దాటిన మరణాలు: మరింత దూకుడుగాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. జనాన్ని బేజారెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అరకోటికి చేరువ అయ్యాయంటే దాని తీవ్రత ఏ స… Read More
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే వైపే టీడీపీ- బీజేపీకి దగ్గరయ్యేందుకు మరో యత్నం- ఫలించేనా ?2018లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నుంచి తప్పుకున్న తర్వాత బీజేపీపై ధర్మపోరాటం చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కా… Read More
0 comments:
Post a Comment